పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం,…
Last Updated:Apr 07, 2026 4:33 PM IST Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. + ఏపీలో మరో రెండు రోజులపాటు ఉరుములతో కూడిన పిడుగులు , మోస్తారు వర్షాలు Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని…
సౌర విద్యుత్ హబ్గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్లకు అనుసంధానం చేయాలని,…
ఏయూలో మెగా జాబ్ మేళా, టివిఎస్ ఇండియాన్ లిమిటెడ్ కాన్సెంట్రిక్స్ మెడ్ప్లస్ వంటి కంపెనీలు, 800కి పైగా ఉద్యోగాలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువతకు అవకాశం Source link
Last Updated:Apr 07, 2026 10:03 PM IST తిరుపతి గాంధీనగర్లో 90 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి మెగా క్రికెట్ స్టేడియం, 75 వేల సీట్లు, ఆధునిక సదుపాయాలతో నిర్మాణం, SAAP ఆధ్వర్యంలో క్రీడా హబ్గా రూపుదిద్దుకుంటోంది + తిరుపతిలో మెగా క్రికెట్ స్టేడియం..! తిరుపతి త్వరలోనే క్రీడా రంగంలో మరో కొత్త గుర్తింపును సొంతం చేసుకోబోతోంది. ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, ఇప్పుడు స్పోర్ట్స్ హబ్గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది….
విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా విస్తరణ, ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ ఓపెన్ డ్రింకింగ్ పేకాటలపై కేసులు పెరిగి నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు తెలిపారు Source link
Last Updated:Apr 07, 2026 11:04 PM IST ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఎన్నికలు లేక సర్పంచులు చైర్మన్లకు వీడ్కోలు, ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం, ప్రజల దృష్టి వారి పనితీరుపైనే + నో ఎలక్షన్స్, మున్సిపాలిటీ, పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల రాజకీయాల్లో ఒక కీలక మార్పు దశ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉన్న ప్రజా ప్రతినిధులు పదవులకు వీడ్కోలు చెబుతున్నారు….
Last Updated:Apr 07, 2026 10:21 PM IST అనకాపల్లి కోనవానిపాలెం మండల పరిషత్ పాఠశాల భవనం ఆగిపోవడంతో పిల్లలు రామాలయంలో చదువుతున్నారు, వేడి పండుగలతో ఇబ్బంది, లోకేష్ సహా ప్రభుత్వాన్ని వెంటనే చర్యలకు కోరుతున్నారు + రామాలయమే ఆఊరికి ప్రభుత్వ పాఠశాల…ప్లీజ్ లోకేష్ సార్ అంటున్న విద్యార్థులు చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమృద్ధిగా ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే ప్రశ్నకు.. సమాధానం చెప్పేలా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక గ్రామం వాస్తవాన్ని బయటపెడుతోంది….
Last Updated:Apr 07, 2026 5:43 PM IST Heartwarming Story: కామన్గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. baby born in train Humanity in Train: సౌకర్యం, సేఫ్టీ, సుఖం, ఖర్చు తక్కువ అనే ఆలోచనతోనే చాలా మంది తమ ప్రయాణాన్ని రైళ్లలో కొనసాగించడానికి మక్కువ…
Last Updated:Apr 07, 2026 8:19 PM IST YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్, వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ys jagan YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో…
-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా…